భారీగా పతనమైన స్టాక్‌ మార్కెట్లు

BSE
BSE

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 458 పాయింట్లు నష్టపోయి 41,155 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ 129 పాయింట్లు దిగజారి 12,119 వద్ద ట్రేడయింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.47 వద్ద కొనసాగుతోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/