జల్లి కట్టు క్రీడను తిలకించిన రాహుల్ గాంధీ
నిర్వాహకులకు అభినందన
Madhurai: తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టును రాహుల్ గాంధీ వీక్షించారు. సంక్రాంతి రోజున మధురై జిల్లాలోని అవనియపురంలో పోటీలు జరిగాయి.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ తమిళ ప్రజల సంస్కృతిని కించపరిచేవాళ్లకు సందేశం ఇవ్వడానికే తాను జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొంటున్నానని తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా భద్రత ఏర్పాట్లు చేసిన నిర్వాహకులను అభినందించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/