మరోసారి పెరిగిన పెట్రోల్‌ ధర

Rising oil and petrol prices again
petrol

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దేశంలో రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా మరోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై 11 పైసలు పెరిగింది. 13 రోజుల్లో పెట్రోల్ ధర రూ.1.51కు పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.81.94, డీజిల్‌ ధర రూ.73.56గా ఉంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/