భారీ లాభాల్లో దూసుకుపోయిన మార్కెట్లు

1,564 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

sensex
sensex

ముంబయిః నిన్న భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు రాకెట్ మాదిరి దూసుకుపోయాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,564 పాయింట్లు లాభపడి 59,537కి పెరిగింది. నిఫ్టీ 446 పాయింట్లు ఎగబాకి 17,759కి చేరుకుంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.79.42 వద్ద నిలిచింది.

తాజా అంతర్జాతయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/