జీఎస్టీ కౌన్సిల్ కు మంత్రి హ‌రీశ్‌రావుకు ఆహ్వానం

హైదరాబాద్ : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోలో ఈ నెల 17వ తేదీన 45వ జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో పాల్గొనాల‌ని కోరుతూ కౌన్సిల్ స‌భ్యులైన హ‌రీశ్‌రావుకు ఆహ్వానం అందింది. క‌రోనా కాలంలో జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశాలు వ‌ర్చువ‌ల్ విధానంలో జ‌రిగిన విష‌యం తెలిసిందే.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/