నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లలో నాలుగు రోజుల వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 294 పాయింట్లు నష్టపోయి 62,849కి పడిపోయింది. నిఫ్టీ 91 పాయింట్లు కోల్పోయి 18,634కి దిగజారింది. డాలరుతో పోలిస్తే రూపాయి మార. 82.57 వద్ద కొనసాగుతుంది.