నష్టాలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః ఈ వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగించాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 389 పాయింట్లు కోల్పోయి 62,181కి పడిపోయింది. నిఫ్టీ 112 పాయింట్లు నష్టపోయి 18,496 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తు రూపాయి మారకం విలువ రూ.82.27 వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/