మహాత్మా గాంధీ గారి జయంతి .. నివాళులు అర్పించిన జగన్
అమరావతి: ఈరోజు మహాత్మా గాంధీ ఈసందర్బంగా సీఎం జగన్ రెడ్డి ట్వీట్ చేశారు. మహాత్మా గాంధీ గారి మాటలు ఆదర్శంగా…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నామన్నరా ఉ. గ్రామ /వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశామని తెలిపారు. మునుముందు కూడా ఆయన చూపిన మార్గంలోనే నడుస్తామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు . నేడు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వివరించారు.