హైదరాబాద్ ఎదుట భారీ లక్ష్యం
చెలరేగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు
క్వాలిఫయిర్ 2 మ్యాచ్లో ఢిల్లీ కేపిటల్స్ జట్టు నిర్ణీ 20 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టులో ఓపెనర్గా మార్కస్ స్టోయినిస్, శిఖర్ధావన్లు క్రీజ్లోకి వచ్చారు. భారీ స్కోరు లక్ష్యంగా ఆట బ్యాటింగ్ ప్రారంభించారు.
బంతిని బౌండరీలకు పంపారు.. మరోవైపు హైదరాబాద్ జట్టులో ఫీల్డింగ్ వైఫల్యం కన్పించింది. స్టోయినిస్ 27 బంతుల్లో 5 ఫొర్లు, ఒక సిక్సర్తో 38 పరుగులు చేశాడు.
ఎట్టకేలకు హైదరాబాద్ ఎదుట భారీ లక్ష్యం నిర్దేశించింది.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/