పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రారంభం
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కేటిఆర్
Hyderabad: రాష్ట్రంలో ఆదివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రారంభం. ఓటర్లు చాలామంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.
మహబూబ్ నగర్ -రంగారెడ్డి- హైదరాబాదు నుంచి 93 మంది అభ్యర్థులు, వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గం నుండి 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/