కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్‌కు ఈడీ నోటీసులు

నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా ఈడీ అధికారులు కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్‌కు నోటీసులు జారీ చేసారు. మే 31న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. గతంలోనూ ఈడీ అధికారులు అంజన్ కుమార్ యాదవ్‌కు నోటీసులు జారీ చేశారు. గతేడాది నవంబర్ 23న ఆయన ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

మే 31న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. గతంలోనూ ఈడీ అధికారులు అంజన్ కుమార్ యాదవ్‌కు నోటీసులు జారీ చేశారు. గతేడాది నవంబర్ 23న ఆయన ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.