దేశంలో తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు ప్రారంభం
వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన ప్రధాని మోదీ
New Delhi: దేశంలో తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ఈ రైలును ప్రారంభించారు.
పశ్చిమ జనక్పురి-బొటానికల్ గార్డెన్ మధ్య 37 కిలోమీటర్ల పరిధిలో ఈ రైలు సేవలు అందుబాటులోనికి రానున్నాయి.
స్మార్ట్ విధానంలో భారత్ ఎంతగా ముందుకు వెళుతుందన్న విషయాన్ని డ్రైవర్ లెస్ మెట్రో సేవల ప్రారంభం స్పష్టం చేస్తోందన్నారు.
తాజా ‘చెలి’ శీర్షికల కోసం :https://www.vaartha.com/specials/women/