ఏపీ లో కరోనా విజృంభణ
కొత్తగా 6,994 పాజిటివ్ కేసులు నమోదు
Amaravati: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. కొత్తగా 6, 996 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారికి నలుగురు మృతి చెందారు. మొత్తం 21,17, 384 కేసులు రికార్డు అయ్యాయి. ఇదిలా ఉండగా కరోనా వ్యాప్తి నియంత్రణకు ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్నా, వైరస్ తీవ్రత తగ్గటం లేదు. రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ప్రస్తుతం రాష్ట్రంలో 36108 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.
తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/