అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చేరుకున్న సీఎం కెసిఆర్..
అంబేద్కర్ విగ్రహంపై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం..
హైదరాబాద్ః అంబేద్కర్ విగ్రహం దగ్గరకు ముఖ్యమంత్రి కెసిఆర్ చేరుకున్నారు. 125 అడుగుల విగ్రహాన్నిమరికాసేపట్లో సీఎం కెసిఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ హాజరయ్యారు. కెసిఆర్తో కలిసి వేదిక దగ్గరకు చేరుకున్నారు ప్రకాష్. ఇప్పటికే వేదిక వద్దకు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు వచ్చారు. ర్యాలీగా చేరుకుంటున్నారు జనం. ట్యాంక్బండ్ దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అంబేద్కర్ విగ్రహంపై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. అంబేద్కర్ విగ్రహం దగ్గరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. 125 అడుగుల విగ్రహాన్నిమరికాసేపట్లో సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ హాజరయ్యారు. కేసీఆర్తో కలిసి వేదిక దగ్గరకు చేరుకున్నారు ప్రకాష్. ఆయనతోపాటు బౌద్ద సన్యాసులు హజరయ్యారు. ఇప్పటికే వేదిక వద్దకు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు వచ్చారు. ర్యాలీగా చేరుకుంటున్నారు జనం.