మమతా బెనర్జీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ!

కోల్‌కతాః మమతా బెనర్జీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల కోసం 2016లోని టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రక్రియను కలకత్తా హైకోర్టు రద్దు చేసింది.

Read more

మరో జాబితాను ప్రకటించిన ఏపీ కాంగ్రెస్

అమరావతిః ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితాను కంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇప్పటి వరకు 114 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా… తాజా జాబితాలో

Read more

కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ కొట్టివేత !

న్యూఢిల్లీః జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భద్రతను దృష్టి లో ఉంచుకొని మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ ని హైకోర్టు కొట్టి వేసింది. పిల్ వేసిన

Read more

14 ఏళ్ల బాలిక‌కు సుప్రీంలో ఊర‌ట‌..అబార్షన్‌కు అనుమతి

న్యూఢిల్లీః ఓ 14 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురవడం వల్ల గర్భం దాల్చిన అబార్షన్ కు సుప్రీంకోర్టు సోమవారం అనుమతి నిచ్చింది. తన కుమార్తెకు అబార్షన్ చేయించేందుకు

Read more

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై మరో కేసు

హైరదాబాద్‌ః గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై మరో కేసు నమోదైంది. శ్రీరామ నవమి వేడుకల సంద‌ర్భంగా ఆయ‌న‌ ఎలక్షన్ కోడ్‌ ఉల్లంఘించారనే ఆరోపణలపై సుల్తాన్ బజార్

Read more

ఏపి టెన్త్‌ క్లాస్‌ పరీక్షల ఫలితాలు విడుదల

అమరావతిః ఏపిలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల‌ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. విజ‌య‌వాడ‌ద‌లో ఉద‌యం 11 గంట‌ల‌కు విద్యాశాఖ క‌మిష‌న‌ర్ సురేశ్ ఫ‌లితాల‌ను విడుదల చేశారు. రాష్ట్ర‌వ్యాప్తంగా 3,743 ప‌రీక్ష

Read more

ముందు బాబులకు బ్యాడ్‌ న్యూస్‌..రేపు వైన్స్‌, బార్లు బంద్‌

హైదరాబాద్‌ః మందుబాబులకు హైదరాబాద్ నగర పోలీసులు బ్యాడ్‌న్యూస్ వినిపించారు. రేపు అంటే.. 23వ తేదీన నగరవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు, బార్లు మూసేయాలని అధికారిక ఉత్తర్వులు జారీ

Read more

జగన్‌ బస్సు యాత్రకు విరామం

అమరావతిః ఏపిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు సీఎం జగన్ ఈరోజు బ్రేక్ ఇచ్చారు. ఉత్తరాంధ్రకు సంబంధించి ఎన్నికల వ్యూహంపై ఈరోజు

Read more

66వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం

న్యూఢిల్లీః అమెరికా పౌరసత్వాని భారతీయులు భారీ స్థాయిలో పొందుతున్నారు. అమెరికా పౌరులుగా మారిన విదేశీయుల్లో సంఖ్యాపరంగా భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో మెక్సికో ప్రజలు

Read more

నేడు ఏపిలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

అమరావతిః నేడు ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు టెన్త్ రిజల్ట్స్ ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్

Read more

ఈరోజు అలీఘర్‌లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ప్ర‌ధాని మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఈరోజు అలీఘర్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో

Read more