మొదటి విడత అభ్యర్థులను ప్రకటించిన బిజెపి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి అధిష్టానం..మొదటి విడత అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేసింది. మొత్తం 30 మందితో కూడిన అభ్యర్థులను ..వారు ఎక్కడి నుండి పోటీ చేసే నియోజకవర్గాన్ని రిలీజ్ చేసింది.
అభ్యర్థుల లిస్ట్ చూస్తే..
కిషన్ రెడ్డి – అంబర్ పేట్
కే. లక్ష్మణ్ – ముషీరాబాద్
బండి సంజయ్ – కరీంనగర్
సోయం బాపూరావు – బోధ్
ధర్మపురి అరవింద్ – ఆర్మూర్
ఈటెల రాజేందర్ – గజ్వెల్
రఘునందన్ రావు – దుబ్బాక
డీకే అరుణ – గద్వాల
జయసుధ – సికింద్రాబాద్
మహేశ్వర్ రెడ్డి – నిర్మల్
రాథోడ్ రమేష్ – ఆసిఫాబాద్
పొంగులేటి సుధాకర్ రెడ్డి – ఖమ్మం
బాబు మోహన్ – ఆందోల్
నందీశ్వర్ గౌడ్ – పటాన్ చెరు
కూన శ్రీశైలం గౌడ్ – కుత్బుల్లాపూర్
జితేందర్ రెడ్డి – మహబూబ్ నగర్ లేదా నారాయణ్ పేట్
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – మునుగోడు
మురళీధర్ రావు – వేములవాడ లేదా కూకట్ పల్లి
ఎన్. ఇంద్రసేనా రెడ్డి – ఎల్బీ నగర్
వివేక్ – చెన్నూరు
విజయశాంతి – మెదక్
యెండల లక్ష్మి నారాయణ – నిజామాబాద్ అర్బన్
రామచంద్ర రావు – మల్కాజ్ గిరి
ఎన్వీఎస్ఎస్ ప్రసాద్ – ఉప్పల్
ఆచారి – కల్వకుర్తి
గరికపాటి మోహనరావు – వరంగల్
ఈటల జమున – హుజురాబాద్
విక్రమ్ గౌడ్ – గోషామహల్
బూర నర్సయ్య గౌడ్ – భువనగిరి లేదా ఇబ్రహీంపట్నం
విశ్వేశ్వర్ రెడ్డి – తాండూర్
ఇంకా 45 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.