తెలంగాణ లోక్‌సభ స్థానాలకు బిజెపి ఇన్‌ ఛార్జుల నియామకం

bjp

హైదరాబాద్‌ః తెలంగాణలోని లోక్‌సభ స్థానాలకు బిజెపి ఇన్‌ఛార్జులను నియమించింది. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఇన్‌ఛార్జులను ప్రకటించింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్‌ఛార్జులుగా రాష్ట్ర అధ్యక్షుడు, కిషన్‌రెడ్డి బాధ్యతలు అప్పగించారు.

లోక్‌సభ స్థానాలకు బిజెపి ఇన్‌ఛార్జ్‌లు వీరే..

.హైదరాబాద్‌- రాజాసింగ్‌
.సికింద్రాబాద్‌- ఎంపీ లక్ష్మణ్‌
.మల్కాజిగిరి- పైడి రాకేశ్‌ రెడ్డి
.చేవెళ్ల- ఏవీఎన్‌ రెడ్డి
.నిజామాబాద్‌- ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి
.ఖమ్మం- పొంగులేటి సుధాకర్‌ రెడ్డి
.మహబూబాబాద్‌- గరికపాటి మోహన్‌రావు
.పెద్దపల్లి- రామారావు పాటిల్‌
.వరంగల్‌- మర్రి శశిధర్‌ రెడ్డి
.కరీంనగర్‌- సూర్యనారాయణ గుప్తా
.జహీరాబాద్‌- కాటిపల్లి వెంకటరమణ రెడ్డి
.నల్లగొండ- చింతల రామచంద్రారెడ్డి
.భువనగిరి- ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌