వాగులో గుర్తుతెలియని మృతదేహం
సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు.
Peddapalli District: సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల శివారులో హుస్సేన్ మియా వాగులో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు
ఆదివారం వాగులో గుర్తుతెలియని మృతదేహం ఉందని స్థానికులు సమాచారం అందించారు
ట్రైనీఐపీఎస్ అధికారి రూపేష్, ఏసీపీ హబీబ్ ఖాన్, సీఐ మహేందర్రెడ్డి, ఎస్ఐ రాజేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.\
మృతదేహాన్ని వెలికి తీయించి సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు సుల్తానాబాద్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/