పాల్వంచ మండలంలో స్వల్ప భూకంపం

ప్రజలు భయాందోళన

Palvancha Village

Bhadradri Kottagudem District: పాల్వంచ మండలంలో  అతి  స్వల్ప  భూకంపం సంభవించింది.

మధ్యాహ్నం గం12.32 నిమిషాల సమయంలోమూడు సెకండ్లుపాటు భూమి కంపించింది.

దాంతో  ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/women/