ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఉదయం నుంచి తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 59 పాయింట్లు లాభపడి 31,648కి పెరిగింది. నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 9,261 వద్ద స్థిరపడింది. ఐటీ, ఎనర్జీ, టెక్ తదితర సూచీలు లాభపడగా… మెటల్, టెలికాం, ఆటో తదితర సూచీలు నష్టపోయాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/