ఘనంగా ‘వార్త ‘ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

మలక్ పేట, తార్నాక జోన్ సంచికలను విడుదల చేసిన ఈడి గౌరవ్ సంఘీ

Gaurav Sanghi, Executive Director, vaartha released the special edition of Vaartha Anniversary
Gaurav Sanghi, Executive Director, vaartha released the special edition of Vaartha Anniversary

Hyderabad: తెలుగు జాతీయ దినపత్రిక ‘వార్త’ వార్షికోత్సవ సంబరాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం అయ్యాయి. ‘వార్త ‘ 26వ వార్షికోత్సవం సందర్భంగా మలక్ పేట, తార్నాక జోన్ ‘వార్త’ ప్రత్యేక సంచిక బుధవారం తెలుగు పాఠకులకు చేరింది. బుధవారం లోయర్ ట్యాంక్ బండ్ లోనే వార్త ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమం లో ‘వార్త ‘ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్ సంఘీ ప్రత్యేక సంచికను విడుదల చేశారు . ఎడిటర్ దామెర్ల సాయిబాబ, న్యూస్ నెట్ వర్క్ ఇంచార్జి ఎస్ .మురళీధర్ లాల్, ‘వార్త’ మలక్ పేట , తార్నాక జోన్ ఇంచార్జి రజనీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/