మేన్ ఈటర్ పట్టివేత

రెండేళ్లుగా కంటిమీద కునుకు లేకుండా చేసిన పులి

Captured tiger
Captured tiger

Mumbai: మనుషుల రక్తాన్ని మరిగిన పులిని అటవీ అధికారులు బంధించారు.

గత రెండేళ్లుగా  మహారాష్ట్ర లోని చంద్రాపూర్ అడవుల్లో సంచరిస్తున్న మేన్ ఈటర్ ను అటవీ అధికారులు ఎట్టకేలకు బంధించారు.

రెండేళ్లుగా అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాల ప్రజలకు, అటవీ అధికారులకూ కంటిమీద కునుకు లేకుండా చేసిన మేన్ ఈటర్ ను ఎట్టకేలకు అధికారులు బంధించారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/