హైదరాబాద్ లో కరోనా కాటుకు జర్నలిస్టు మృతి
వివిధ సంఘాలు తీవ్రదిగ్భ్రాంతి
Hyderabad: కరోనా కాటుకు ఓ జర్నలిస్టు మరణించాడు. హైదరాబాద్ లో ఓ ప్రముఖ తెలుగు చానెల్ లో పని చేస్తున్న యువ జర్నలిస్టుకు కొద్ది రోజుల కిందట కరోనా సోకింది.
కరోనా లక్షణాలు బయటపడగానే అతడిని గాందీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు .
చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశాడు. పలువురు ప్రముఖులు, జర్నలిస్టు సంఘాలు ఆ యువ జర్నలిస్టు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అతడి కుటుంబ సభ్యులకు సతాంపం తెలిపారు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/