నేడు శ్రీలంక ప్రధాని మహిందా రాక

Sri Lankan Prime Minister Mahindra

New Delhi: శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్ష నేడు భారత్‌లో పర్యటించనున్నారు. రాజపక్ష నాలుగు రోజులపాటు భారత్‌లో పర్యటించనున్నారు. వాణిజ్యం, రక్షణ, సముద్ర తీర భద్రతా సహకారం తదితర పలు అంశాలపై భారత నేతలతో ఆయన చర్చలు జరుపుతారు.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health/