భారీగా నష్టపోయిన దేశీయ మార్కెట్లు

BSE
BSE

ముంబయి: నేడు ఆరంభంలోనే నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్‌ 788 పాయింట్లు నష్టపోయి 40,676 వద్ద ట్రేడయింది. నిఫ్టీ సూచీ 233 పాయింట్లు కోల్పోయి 11,993 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం 72.06గా ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/