మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడి మన్ కీ బాత్ కార్యక్రమంతో దేశ ప్రజలందరితో మమేకం అవుతుంటారు. కాగా ఇవాళ కూడా ఆయన దేశ ప్రజలతో మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశంలో పలు ప్రాంతాల ప్రజలతో ముచ్చటిస్తున్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/