మొదటిరోజు ముగిసిన వైస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు

మొదటి రోజు వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు ముగిసాయి. మొదటి రోజు నాలుగు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. మహిళా సాధికారత-దిశ చట్టం మొదటి తీర్మానం, విద్యా రంగంలో సంస్కరణలపై

Read more

ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న జగన్, విజయమ్మ

వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇడుపులపాయ నుండి ముఖ్యమంత్రి జగన్ , విజయమ్మ లు ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. పార్టీ జెండాను

Read more

వైస్సార్సీపీ ప్లీనరీ మొదటి రోజు షెడ్యూల్‌ ..

వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని నేడు, రేపు వైస్సార్సీపీ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుపుకోబోతుంది. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో ప్లీనరీ జరగబోతుంది.

Read more

వైఎస్సార్‌కు నివాళులర్పించిన సీఎం జగన్‌, కుటుంబ సభ్యులు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం నివాళులర్పించారు. అనంతరం

Read more

వైఎస్సార్‌సీపీ ప్లీనరీ తేదీలు ఖరారు

వైస్సార్సీపీ అధినేత , సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్‌సీపీ ప్లీనరీ తేదీలను ఫిక్స్ చేసారు. జూలై 8, 9న ప్లీనరీ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా

Read more