సాయంత్రం 4 గంటలకు టీడీపీ నేతలకు గవర్నర్​ అపాయింట్​ మెంట్​

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇంటి ఫై వైసీపీ నేతలు దాడి చేసారని ..టీడీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో

Read more

మళ్లీ ఘాటైన వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు

అయ్యన్నపాత్రుడు ఎక్కడ తగ్గడం లేదు. గురువారం ఈయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నేతలు శుక్రవారం అందోళన చేపట్టారు. చంద్రబాబు క్షపాపణ చెప్పలని డిమాండ్ చేస్తూ..చంద్రబాబు ఇంటిపైకి

Read more

జ‌నం తిర‌గ‌బ‌డే రోజు ద‌గ్గరపడిందంటూ జగన్ ఫై నారా లోకేష్ ఫైర్

చంద్రబాబు ఇంటివద్ద వైసీపీ నేతల దాడి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. ఈ ఘటన ను ఇప్పటికే తెలుగుదేశం నేతలు ఖండించగా..ఆ పార్టీ జాతీయ ప్రధాన

Read more

జగన్ రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్‌గా మార్చేశారని అచ్చెన్నాయుడు మండిపాటు

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్‌గా మార్చేశారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేయడం పట్ల

Read more