అయోధ్యకు చేరుకున్న శ్రీవారి లడ్డూలు

ప్రత్యేక కార్గో ఛాపర్‌లో తిరుమల శ్రీవారి లడ్డూలు అయోధ్యకు చేరుకున్నాయి. తిరుమల శ్రీవారికి ఎంతో ప్రీతికరమైన లడ్డూలు..ఇప్పుడు దేశమంతా రామనామంతో మారుమ్రోగనున్న వేళ.. రామజన్మభూమి తీర్థ ట్రస్ట్..

Read more

తిరుమల నుంచి అయోధ్యకు లక్ష లడ్డూలు

తిరుమలః అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సమీపిస్తోంది. మరో 17 రోజుల్లో భారత్లోనే అత్యంత అద్భుతమైన రామాలయం ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేయడంలో

Read more