నేడు ‘బ్లాక్ డే’ను పాటిస్తున్న రైతులు

నేడు ఢిల్లీ కేఎంపీ ఎక్స్‌ప్రెస్ వే దిగ్బంధనం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమం ప్రారంభమై 100 రోజులు

Read more

మధ్యాహ్నం 12 గంటల నుంచి దేశవ్యాప్త రైలు రోకో

నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు నేటి మధ్యాహ్నం 12

Read more

18న దేశవ్యాప్తంగా రైల్‌రోకో..రైతు సంఘాలు

చట్టాల ఉపసంహరణకు అక్టోబరు 2 వరకు ప్రభుత్వానికి గడువు న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు ఈ నెల 18 దేశవ్యాప్తంగా నాలుగు గంటలపాటు

Read more

చర్చలకు మేం సిద్ధం..ఏ రోజు, ఎన్ని గంటలకు చెప్పండి

ప్రధాని మోడి పిలుపుపై స్పందించిన రైతులు న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలపై చర్చలకు తాము సిద్ధమేనని, ఏ రోజు ఎన్ని గంటలకు అనేది ప్రభుత్వం చెప్పాలని రైతు సంఘాలు

Read more

1178 ట్విటర్‌ ఖాతాలు బ్లాక్‌ చేయండి..కేంద్రం

సామాజిక మాధ్యమ సంస్థకు ప్రభుత్వం ఆదేశాలు న్యూఢిల్లీ: దేశ రాజధాని సరిహద్దులో సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఆందోళన గురించి సోషల్‌మీడియాలో దుష్ప్రచారం వ్యాప్తి చెందుతుండటంపై

Read more

రైతుల చక్కా జామ్‌..భారీగా బలగాల మోహరింపు

సరిహద్దుల్లో బారికేడ్లు, వాటర్ కెనాన్ల ఏర్పాటు న్యూఢిల్లీ: రైతుల చక్కా జామ్ నేపథ్యంలో బలగాలు, పోలీసులు అప్రమత్తమయ్యారు. జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీలో జరిగిన హింసను దృష్టిలో

Read more

అధికార యంత్రాంగం, రైతులు సంయమనం పాటించాలి

రైతు ఉద్యమంపై స్పందించిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం జెనీవా: భారత్‌లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఉద్యమంపై ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్ కార్యాలయం

Read more

నేడు దేశవ్యాప్తంగా రైతుల రాస్తా రోకో

మధ్యాహ్నం 12 గంటలకు మొదలై 3 గంటలకు ముగియనున్న నిరసన న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాస్తారోకోకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా

Read more

రైతుల ఉద్యమంపై స్పందించిన విజయశాంతి

హైదరాబాద్‌: బిజెపి నాయకురాలు విజయశాంతి రైతుల ఉద్యమంపై స్పందించారు. రిపబ్లిక్ డే సంఘటనల వరకూ రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తూనే వచ్చిందన్నారు. ఇరు పక్షాలూ ఎంతో

Read more

సవరణలు చేసినంత మాత్రాన చట్టాల్లో లోపాలున్నట్టు కాదు

రాజ్యసభలో ప్రతిపక్షాలపై కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్​ ఆగ్రహం న్యూఢిల్లీ: సాగు చట్టాలపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్

Read more

రైతుల వద్దకు విపక్ష ఎంపీల బృందం: అడ్డుకొన్న పోలీసులు…

10 పార్టీల‌కు చెందిన 15 మంది ఎంపీలు న్యూఢిల్లీ: కేంద్ర ‌భుత్వం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఢిల్లీ స‌రిహ‌ద్దుల వ‌ద్ద నిర‌స‌న‌లు కొన‌సాగిస్తోన్న రైతుల‌కు సంఘీభావం

Read more