అధికార యంత్రాంగం, రైతులు సంయమనం పాటించాలి

రైతు ఉద్యమంపై స్పందించిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం జెనీవా: భారత్‌లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఉద్యమంపై ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్ కార్యాలయం

Read more

మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదు చేసిన మహిళ

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఓ మహిళ మనవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మంత్రి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆమె రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను కలిసింది.

Read more