ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

అమరావతిః ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీలపై శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. జనసేనలో చేరిన వంశీకృష్ణ, టిడిపిలో చేరిన సి.రామచంద్రయ్యలపై ఆయన చర్యలు తీసుకున్నారు.

Read more

వైఎస్‌ఆర్‌సిపి ప్రాథమిక సభ్యత్వానికి సి.రామచంద్రయ్య రాజీనామా

ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తానని వెల్లడి అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి ని వీడుతున్న నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడారు. తాజాగా

Read more