లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.35 గంటల సమయంలో సెన్సెక్స్ 450 పాయింట్లు లాభపడి 37,002 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 10,839 వద్ద ట్రేడ్ అవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలు 73.85గా ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/