భారీ లాభాల్లో వద్ద ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 600 పాయింట్లు లాభపడి 61,032కి ఎగబాకింది. నిఫ్టీ 159 పాయింట్లు పెరిగి 17,930కి చేరుకుంది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.78 వద్ద కొనసాగుతుంది.