భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
548 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్ల రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 548 పాయింట్లు పెరిగి 55,816కి చేరుకుంది. నిఫ్టీ 158 పాయింట్లు పుంజుకుని 16,641కి ఎగబాకింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.79.90వద్ద కొనసాగుతుంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/business/