రెండో రోజు భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త ఏడాది వరుసగా రెండో సెషన్ లో కూడా భారీ లాభాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 673 పాయింట్లు లాభపడి 59,856కి చేరుకుంది. నిఫ్టీ 180 పాయింట్లు పెరిగి 17,805కి ఎగబాకింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.56 వద్ద కొనసాగుతుంది

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/