నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 208 పాయింట్లు నష్టపోయి 62,626కి పడిపోయింది. నిఫ్టీ 58 పాయింట్లు కోల్పోయి 18,642కి దిగజారింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.61 వద్ద కొనసాగుతుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/