లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్మార్కెట్లు
ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి కోలుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 257 పాయింట్లు లాభపడి 59,031కి చేరుకుంది. నిఫ్టీ 87 పాయింట్లు పుంజుకుని 17,578కి పెరిగింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 79.87 వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/