లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా వరుసగా లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40 గంటలకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 142 పాయింట్లు లాభపడి 41,283 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సూచీ 43 పాయింట్లు పెరిగి 12,132 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.24 వద్ద కొనసాగుతుంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/