నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 84 పాయింట్లు నష్టపోయి 56,975కి పడిపోయింది. నిఫ్టీ 33 పాయింట్లు కోల్పోయి 17,069 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.49 వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/