లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40 గంటల సమయంలో సెన్సెక్స్‌ 367 పాయింట్లు ఎగబాకి 37,388 వద్ద ట్రేడువుతుండగా.. నిఫ్టీ 100 పాయింట్లు లాభపడి 11,001 వద్ద కొనసాతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.40 వద్ద ట్రేడవుతుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/