నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 194 పాయింట్లు నష్టపోయి 37,934కి చేరుకుంది. నిఫ్టీ 62 పాయింట్లు కోల్పోయి 11,131కి పడిపోయింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/