లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

bombay stock exchange
bombay stock exchange

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 83 పాయింట్లు లాభపడి 34,371కి పెరిగింది. నిఫ్టీ 25 పాయింట్లు పుంజుకుని 10,167 వద్ద స్థిరపడింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/