నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

SENSEX-
SENSEX-

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ 400 పాయింట్ల మేర నష్టపోయింది. అనంతరం మళ్లీ కోలుకుని 171.43 పాయింట్ల నష్టంతో 38,193.92 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 39.35 పాయింట్లు నష్టంతో 11,278 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.53గా ఉంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/