నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 714 పాయింట్లు నష్టపోయి 57,197కి దిగజారింది. నిఫ్టీ 220 పాయింట్లు కోల్పోయి 17,171కి పడిపోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.48వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/