లాభాల్లో ముగిసిన మార్కెట్లు
మంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 304.38 పాయింట్ల వృద్ధితో 39,878.95 వద్ద స్ధిరపడగా, నిఫ్టీ 76.50 స్వల్ప పెరుగుదలతో 11,738.90 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.33గా ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/