స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
![sensex](https://www.vaartha.com/wp-content/uploads/2020/03/sensex-6.jpg)
ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 75.71 పాయింట్ల లాభంతో 73,961.31 వద్ద ముగియగా… నిఫ్టీ 42.00 పాయింట్ల వృద్ధితో 22,530.70 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.49 వద్ద కొనసాగుతుంది.