లాభాలతోనే ముగిసిన దేశీయ మార్కెట్లు

BSE
BSE

ముంబయి: దేశీయ మార్కెట్లు మంగళవారం లాభాలతో మొదలై, లాభాలతోనే ముగిశాయి. ట్రేడింగ్‌ ముగిసే సరికి బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ సూచీ 479 పాయింట్లు లాభపడి 38,623 వద్ద ముగించింది. నిఫ్టీ 170 పాయింట్లకు ఎగబాకి 11,303 వద్ద ట్రేడయింది. యుఎస్‌ డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.17 గా ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/