ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. ఉదయం 9.39 గంటల సమయంలో సెన్సెక్స్ 12 పాయింట్లు నష్టంతో 30,596 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 3పాయింట్ల నష్టంతో 9,026 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.13 వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/