లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

bombay stock exchange
bombay stock exchange

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్ 484 పాయింట్లు లాభపడి 31,863కి పెరిగింది. నిఫ్టీ 127 పాయింట్లు పుంజుకుని 9,314కి ఎగబాకింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/